సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన హిట్ అండ్ రన్ మోటారు వాహన ప్రమాదాల కేసుల సమీక్ష సమావేశంలో, బాధితులకు తక్షణ న్యాయం, పరిహారం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంస్థ కార్యదర్శి బి.సౌజన్య సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో, డీఎస్పీలు పాల్గొన్నారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600